Monday, 13 April 2020

కరోనా అనుమానమా ? ఓ మిస్డ్ కాల్ తో ఆన్ లైన్లో డాక్టర్లు రెడీ - ఏపీలో వైఎస్సార్ టెలిమెడిసిన్..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విదేశాల తరహాలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరుకు మిస్‌ కాల్ ఇస్తే చాలు సదరు బాధితులను గుర్తించి అధికారులు, డాక్టర్లు స్పందిస్తారు. ఆన్ లైన్ ద్వారానే సూచనలు, సలహాలు అందిస్తారు. దీంతో కరోనా బాధితులు కూడా ఎలాంటి సిగ్గూ బిడియం లేకుండానే వైద్య సేవలను పొందేందుకు వీలు కలగనుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour