ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విదేశాల తరహాలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరుకు మిస్ కాల్ ఇస్తే చాలు సదరు బాధితులను గుర్తించి అధికారులు, డాక్టర్లు స్పందిస్తారు. ఆన్ లైన్ ద్వారానే సూచనలు, సలహాలు అందిస్తారు. దీంతో కరోనా బాధితులు కూడా ఎలాంటి సిగ్గూ బిడియం లేకుండానే వైద్య సేవలను పొందేందుకు వీలు కలగనుంది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment