Monday, 13 April 2020

కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ నియంత్రణ కోసం భారత్ తోపాటు అనేక దేశాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కరోనాను నియంత్రించడంలో పరీక్షలు నిర్వహించడం అనేది కీలక పక్రియ. కాగా, ఇప్పటి వరకు భారతదేశంలో 1,89,111 మందికి కరోనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour