Tuesday, 7 April 2020

కరోనా : సంక్షోభంలో చైనా గేమ్ ప్లాన్..? అది భారత్‌కు ముప్పేనా..?

అంతా సవ్యంగా ఉండి ఉంటే ఈ ఏడాది మార్చి నెలలో భారత్‌లో 5జీ ట్రయల్స్ మొదలయ్యేవి. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. 5జీ ట్రయల్స్ కోసం చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ హువాయ్‌కి కూడా భారత్ అనుమతినిచ్చింది. అమెరికాతో వాణిజ్యపరమైన వివాదాలు నెలకొన్న వేళ.. భారత్ చైనా కంపెనీకి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour