Thursday, 30 April 2020

వలస కార్మికుల తరలింపు.. అసాధ్యమన్న 7 రాష్ట్రాలు.. ప్రత్యేక రైళ్లకు డిమాండ్..

లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు,కూలీలు,విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ఏడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇది అసాధ్యమని,లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయినవారిని తరలించాలంటే కచ్చితంగా రైళ్లు నడపాల్సి వస్తుందని చెప్పాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ,కేరళ,తమిళనాడు,మహారాష్ట్ర,రాజస్తాన్,పంజాబ్,బీహార్ ఉన్నాయి.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour