Thursday, 9 April 2020

కరోనా ప్రళయం: 50 కోట్ల మంది పేదరికంలోకి! ఐక్యరాజ్యసమితి ఆందోళన, దేశాలకు పిలుపు

వాషింగ్టన్: కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రళయమే సృష్టిస్తోంది. ఓ వైపు వేలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్.. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో దాదాపు అన్ని రకాల పరిశ్రమలు ఆగిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour