Sunday, 26 April 2020

ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు: జనసమ్మర్థంపై నిషేధం: ఇద్దరు గుమికూడినా

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ వచ్చేనెల 3వ తేదీ నాటికి ముగియబోతోంది. ఆ తరువాత పరిస్థితేమిటీ? ఎలా ఉంటుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఇంకా సమయం మిగిలి ఉన్నందున పొడిగింపుపై ఎలాంటి ముందస్తు ప్రకటనా చేయలేదు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour