Sunday, 12 April 2020

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్.. ఆర్థిక సంక్షోభం గట్టెక్కాలంటే అదే మార్గం.. :కేసీఆర్ ప్రెస్‌మీట్ హైలైట్స్

తెలంగాణలో లాక్ డౌన్ పీరియడ్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు లాక్ డౌన్‌ను నిబద్దతతో పాటించినందువల్లే దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని.. తెలంగాణ ప్రజలు మరికొద్దిరోజులు కూడా ఇదే నిబద్దతను పాటించాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్,జపాన్‌ వంటి దేశాల్లో వైరస్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour