భోపాల్: ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్లో పాల్గొని రాష్ట్రంలోకి వచ్చిన వ్యక్తులు వెంటనే ప్రభుత్వ అధికారుల వద్ద రిపోర్టు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. బయటకు రాకుండా దాక్కున్న తబ్లీఘీలు 24 గంటల్లో రిపోర్టు చేయకపోతే కఠినమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొవాల్సిన వస్తుందని హెచ్చరించారు.
https://ift.tt/2RH7J8l

No comments:
Post a Comment