Thursday, 16 April 2020

24 గంటల్లో 941 కేసులు, 37 మరణాలు: లాక్‌డౌన్ మరింత కఠినం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో గత 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 37 కరోనా మరణాలు సంభవించాయని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.90 లక్షల మందికిపైగా కరోనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour