Friday, 10 April 2020

హలో యాప్ ఔదార్యం : కరోనాపై పోరులో 20వేల కుటుంబాలకు సాయం..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు,నిరాశ్రయులకు ఆహారం,శానిటైజర్స్ అందించేందుకు సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ హలో స్వచ్చందంగా ముందుకొచ్చింది. గివ్ ఇండియా అనే ఎన్జీవోతో కలిసి ##MainBhiCOVIDWarrior అనే క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. ఇందుకోసం రూ.5 కోట్లు వెచ్చించనున్న హలో... దీని ద్వారా 20వేల పేద కుటుంబాలకు సాయం అందించనుంది. నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు శానిటైజర్స్ అందించనుంది. అంతకుముందు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour