Wednesday, 15 April 2020

కరోనా విలయం:ఏపీలో అక్కడ భయానకం? దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్ జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన..

మహమ్మారి కరోనా కంట్రోల్‌లోకి రాకపోగా, మరింత విలయతాండవం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరగా, 4.92లక్ష్లల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అయితే ప్రపంచ సగటు(25 శాతం)తో పోల్చుకుంటే మన దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 11.41 శాతంగా ఉండటం కలవరానికి గురిచేస్తున్నది. ఏపీలో కరోనా: సీఎం జగన్ కీలక
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour