ఎప్పుడెప్పుడు బార్బర్ షాపులు తెరుస్తారా.. ఠక్కున వెళ్లి కటింగ్ చేయించుకుందామా.. అని ఎదురుచూస్తోన్నవాళ్లకు ఇదొక షాకింగ్ హెచ్చరిక. మనిషి జీవితం ‘కరోనాకు ముందు- కరోనా తర్వాత' అన్నట్లు తయారైనా, ఆ తేడాను గుర్తించకుండా, పాత పద్ధతిలోనే ఒకే టవల్ తో 12 మందికి కటింగ్, షేవింగ్ చేశాడో బార్బర్. ఫలితంగా ఆరుగురు కస్టమర్లకు కరోనా వైరస్ సోకింది.
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment