Tuesday, 21 April 2020

రోజూ లక్ష కరోనా పరీక్షలు: తెలంగాణలో కొత్తగా 10 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో..: లిస్ట్ ఇదే!

హైదరాబాద్: కరోనా వైరస్ రోజురోజకూ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరి కొన్ని ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా 87 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశాలను జారీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour