Monday, 9 March 2020

Nirbhaya case: 20న ఉరి, ఆశ చావని దోషులు, ఢిల్లీ గవర్నర్‌కు క్షమాభిక్ష అభ్యర్థన

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు తమ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు చేసుకుంటూ ఇప్పటికే ఉరిశిక్ష అమలును మూడుసార్లు వాయిదా వేయించారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour