Thursday, 19 March 2020

death sentence: చివరికి న్యాయం జరిగింది, న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు: నిర్భయ తల్లి ఆశాదేవి

నిర్భయ దోషులను తీహార్ జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరితీశారు. దోషుల న్యాయ ప్రక్రియ ముగియడంతో శిక్షను అమలుచేశారు. తెల్లవారుజామున జైలు బయట భారీ ఎత్తున జనం గుమికూడారు. దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్‌‌ను ఉరితీశారు. నిర్భయ దోషులను ఉరితీయండపై నిర్భయ పేరంట్స్ ఆశాదేవి సహా యావత్ జాతి ముక్తకంఠంతో స్వాగతించింది.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour