Monday, 16 March 2020

coronavirus హేట్ క్రైమ్: ఇజ్రాయెల్‌లో భారతీయుడిపై దాడి

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని తైబిరియాలో శనివారం షావేయీ ఇజ్రాయెల్ కమ్యూనిటీ సభ్యుడుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. 2017లో మనదేశంలోని మణిపూర్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లిన 28ఏళ్ల ఏమ్ షాలేమ్ సింగ్సన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. సింగ్సన్‌ను చైనీయుడిగా భావించిన ఇద్దరు ఇజ్రాయెలీలు అతడిపై దాడి చేసినట్లు ది షావేయీ ఇజ్రాయెల్ సంస్థ ఆదివారం తెలిపింది. చైనీస్..
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour