Sunday, 15 March 2020

కాకినాడ-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం: ఔరంగాబాద్ వద్ద..!

అమరావతి: కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌‌కు ప్రమాదం తృటిలో తప్పింది. రైలు కదులుతున్న సమయంలోనే ఇంజిన్ నుంచి బోగీలన్ని విడిపోయాయి. బోగీలు లేకుండానే ఇంజిన్ కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలు విడిపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. స్టేషన్ అధికారులకు సమాచారం
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour