అమరావతి: కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తృటిలో తప్పింది. రైలు కదులుతున్న సమయంలోనే ఇంజిన్ నుంచి బోగీలన్ని విడిపోయాయి. బోగీలు లేకుండానే ఇంజిన్ కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలు విడిపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. స్టేషన్ అధికారులకు సమాచారం
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment