Thursday, 5 March 2020

జేసీ బ్రదర్స్ కు మరో షాక్: దివాకర్ ట్రావెల్స్‌లోని బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు

జేసీ బ్రదర్స్ కు మరోమారు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రవాణా శాఖాధికారులు . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడి, నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ తో మోసం చేసిన జేసీ బ్రదర్స్ కు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్‌ బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour