Thursday, 5 March 2020

ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే..

ఈ నెల 26న రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్ధుల పేర్లను సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. గతంలో ఇచ్చిన హామీలతో పాటు విధేయతే ప్రామాణికంగా ఈ ఎంపికలు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి ఈసారి ఖాళీ అయ్యే నాలుగు సీట్లు వైసీపీకే ఏకగ్రీవంగా దక్కనున్నాయి.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour