ఏపీ రాజధాని అమరావతికి మద్దతుగా జరుగుతున్న ఉద్యమానికి పోటీగా వెనుకబడిన వర్గాలతో ప్రారంభమైన ఉద్యమం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానులతోనే సామాజిక న్యాయం డిమాండ్ తో సాగుుతున్న ఈ ఉద్యమాన్ని విమర్శించేందుకు సైతం విపక్షాలు సాహసించడం లేదు. అదే సమయంలో పోటీ ఉద్యమం రాకతో గతంతో పోలిస్తే అమరావతి ఆందోళనలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కూ పెద్ద ఊరట లభించినట్లయింది.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment