Thursday, 12 March 2020

ఆ ఇద్దరి మహిళల సహజీవనం చెడింది.. చివరకు ఎంత దారుణం జరిగిందంటే...

యాదాద్రి భువనగిరి జిల్లా,సూర్యాపేట జిల్లాల్లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఒక మహిళ హత్యకు గురవగా.. మరో మహిళపూ హత్యాయత్నం జరిగింది. వీరిద్దరు సహజీవనంలో ఉన్నవారే కావడం గమనార్హం. ఓ ఘటనలో డబ్బుల వ్యవహారమే హత్యకు దారితీయగా.. మరో ఘటనలో ఇద్దరి మధ్య విభేదాలే హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. రెండు ఘటనల్లో నిందితులు వారి ప్రియులే అయినప్పటికీ.. తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరించి చివరకు దొరికిపోయారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour