Sunday, 8 March 2020

కేసీఆర్ సాహసోపేత నిర్ణయం: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే: ఆర్టీసీ కార్మికులకు బంపర్: దండిగా బడ్జెట్..

హైదరాబాద్: గత ఏడాది తెలంగాణలో చోటు చేసుకున్న కీలక ఘట్టాల్లో ఒకటి.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె. 60 రోజులకు పైగా కొనసాగిన ఈ సమ్మె.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు. ప్రజా రవాణాను స్తంభింపజేశారు. పలువురు కార్మికుల ఆత్మహత్యలకు కూడా కారణమైంది ఈ సమ్మె.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour