హైదరాబాద్: గత ఏడాది తెలంగాణలో చోటు చేసుకున్న కీలక ఘట్టాల్లో ఒకటి.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె. 60 రోజులకు పైగా కొనసాగిన ఈ సమ్మె.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు. ప్రజా రవాణాను స్తంభింపజేశారు. పలువురు కార్మికుల ఆత్మహత్యలకు కూడా కారణమైంది ఈ సమ్మె.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment