Saturday, 7 March 2020

మిర్యాలగూడ మారుతీ రావు ఆత్మహత్య : కుమార్తె అమృత ప్రణయ్ రియాక్షన్ ఇదీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య సంచలనం రేకెత్తిస్తోంది. శనివారం రాత్రి హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సైఫాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే మారుతీరావు
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour