Tuesday, 17 March 2020

భద్రాద్రి శ్రీరాముడి కల్యాణాన్ని వదలని రక్కసి: ప్రజలకు నో పర్మిషన్, తొలగిస్తోన్న చలువ పందిళ్లు..

భద్రాద్రి రాములోరి కల్యాణంపై కూడా కరోనా రక్కసి ప్రభావం చూపిస్తోంది. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగే వివాహా మహోత్సవ వేడుకకు ప్రజలు హాజరుకావొద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. శ్రీరామడు-సీతమ్మ వివాహాం మాత్రం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. బ్రాహ్మణులు, 50 మంది వరకు మాత్రమే ఆలయంలో
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour