Tuesday, 3 March 2020

పుల్వామా దాడి: తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

శ్రీనగర్: దేశంలో కలకలం రేపిన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని లెథ్‌పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్షా తారిఖ్‌లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం రాత్రి సోదాలు
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour