Wednesday, 18 March 2020

జోక్యం చేసుకోలేం: మధ్యప్రదేశ్ బలనిరూపణ పరీక్షపై సుప్రీంకోర్టు

భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార కాంగ్రెస్, పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇరుపక్షాలు వేసిన పిటిషన్లను విచారణకు వచ్చింది. రాజ్యాంగం తమకు కల్పించిన విధులను తాము నిర్వహిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ వ్యవహరాల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, తాము ఈ
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour