Monday, 16 March 2020

స్ధానిక ఎన్నికలపై ఒకేసారి సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు- వైసీపీ వ్యూహమిదే...

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న వాయిదా నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఈ నిర్ణయంపై గవర్నర్ హరిచందన్ వద్ద తన అసంతృప్తిని వెళ్లగక్కిన సీఎం జగన్.. ఆ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఏకంగా ఎన్నికల కమిషనర్ కుల ప్రస్తావన తెస్తూ నిప్పులు చెరిగారు. అయితే ఎన్నికల వాయిదాను
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour