Saturday, 7 March 2020

వార్డు వలంటీర్లను చితగ్గొట్టిన టీడీపీ కార్యకర్తలు: గర్భంతో ఉన్నదని కూడా కనికరించలేదు.. !

విజయవాడ: రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్లపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇదివరకు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వలంటీర్లపై దాడులు చోటు చేసుకుంది. తాజాగా మరో ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు కార్యకర్తలు మచిలీపట్నం తొమ్మిదో వార్డు సచివాలయం వద్దే వార్డు వలంటీర్లపై దాడికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వార్డు వలంటీర్లు గాయపడ్డారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour