లాక్ డౌన్.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్య. వచ్చే ఏప్రిల్ 14వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాల్సిందే. కానీ చాలామంది ఈ సుదీర్ఘ పీరియడ్ని ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. వైరస్ కంటే ఇంట్లో ఏమీ దిక్కుతోచకుండా కూర్చోవడం వారిని చాలా ఇబ్బందిపెడుతోంది. ఇక భార్యా బాధితులు,భర్తల భాధితుల సంగతి సరేసరి.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment