Friday, 13 March 2020

మాచర్లలో దుమ్మురేపిన వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త రికార్డు..

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. చాలాచోట్ల ఆ పార్టీ ఏకగ్రీవాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 68 స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. అలాగే ఐదు జడ్పీటీసీ స్థానాలకు గాను ఐదింటిని ఏకగ్రీవం చేసుకుంది. ఇక మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour