Thursday, 19 March 2020

అదే మనకు శ్రీరామరాక్ష: కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలు

హైదరాబాద్: కరోనావైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాపై మంత్రులు, అధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. Karimnagar హైఅలర్ట్: 8 మందికి కరోనా పాజిటివ్, 100 వైద్య బృందాలు, హెచ్చరికలు
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour