Sunday, 1 March 2020

కరీంనగర్ రాధిక హత్య కేసు : క్రైమ్ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్.. ఏం తేలింది..?

https://ift.tt/eA8V8J
కరీంనగర్‌లో హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని ముత్తా రాధిక(16) కేసు ఇంకా మిస్టరీ వీడలేదు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా రాధిక తండ్రితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు రాధికా ఫోన్ కాల్ డేటా, కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour