Wednesday, 4 March 2020

ఎన్నికల్లో ఓడినా.. మాట నిలబెట్టుకుంటా, మంచి పనికి పదవి అవసరంలేదు: నారా లోకేష్

అమరావతి: తాను ఎన్నికల్లో ఓడిపోయినా.. తానిచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డే ఉంటాననని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రారంభోత్సవం సందర్భంగా నారా లోకేష్ ప్రసంగించారు. స్వ‌ర్ణ‌కార కుటుంబ‌స‌భ్యులంద‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour