Thursday, 12 March 2020

సింధియా ఎమ్మెల్యేలకు స్పీకర్ ఝలక్.. బీజేపీ ‘బలపరీక్ష’ వ్యూహానికి కాంగ్రెస్ చెక్.. మధ్యప్రదేశ్‌‌లో

మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా ద్వారా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, కమల్ నాథ్ సర్కారును కూల్చాలనుకున్న బీజేపీ.. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష జరిగేలా నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనార్టీలో పడిపోయిన సీఎం కమల్ నాథ్ సైతం సర్కారును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour