Tuesday, 17 March 2020

ఏపీ స్ధానిక పోరు తేలకపోతే.. బడ్జెట్ సమావేశాలు ముందుకు ? ప్రభుత్వం సమాలోచనలు..

ఏపీలో స్ధానిక ఎన్నికల పర్వం వాయిదా పడటం అన్ని సమీకరణాలను మార్చేస్తోంది. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడటం వల్ల ఈ నెలాఖరులోగా నిర్వహించ తలపెట్టిన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలపైనా తకరారు నెలకొంది. అయితే స్ధానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా షెడ్యూల్ మార్పుతో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీలు కూడా ఖరారు కానున్నాయి.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour