Wednesday, 11 March 2020

లక్ష్మీ పార్వతికి అవమానం: లేని హోదా ఇచ్చారు..అధికారుల తిరస్కరణ: దిద్దుబాటు చర్యలు ప్రారంభం..!

అమరావతి: ఎన్టీఆర్ సతీమణి..వైసీపీలో తొలి నుండి జగన్ కు మద్దతు నిలిచిన లక్ష్మీ పార్వతికి వైసీపీ ప్రభుత్వంలో అవమానం జరిగిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. వైసీపీలో ఉంటూ చంద్రబాబు మీద నిత్యం విరుచుపడే లక్ష్మీపార్వతికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అనేక తర్జన భర్జనల తరువాత నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఇక్కడే లక్ష్మీ పార్వతికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంతకీ లక్ష్మీ పార్వతికి ఎదురవుతున్న సమస్యలు ఏమిటి..?
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour