Sunday, 22 March 2020

లాక్ డౌన్లపై బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఆ పరిస్థితి మరింత డేంజర్ అని ప్రకటన..

భారత్ కరోనాపై ఇప్పుడు పెద్ద యుద్దమే చేస్తోంది. వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. ఇవీగాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా లాక్ డౌన్ ప్రకటించాయి. అందులో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,జార్ఖండ్,మహారాష్ట్ర తదిరత రాష్ట్రాలున్నాయి. లాక్ డౌన్‌ల కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యే అవకాశం ఉండటంతో వైరస్ గొలుసును అడ్డుకోవచ్చునని.. తద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చునని
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour