Tuesday, 3 March 2020

కరోనా ఎఫెక్ట్: ఆఫీసులకు రావొద్దు.. ఉద్యోగులకు కంపెనీల ఆదేశం..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా విలయం చూపిన ప్రభావంపై ఇంకా లెక్కలు తేలకముందే.. దిగ్గజ టెక్ సంస్థలు కూడా వైరస్ ఎఫెక్ట్ కు గురికావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న కారణంగా ప్రఖ్యాత టెక్ కంపెనీలన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన ఈవెంట్లను వాయిదా వేసుకున్న సంస్థలు.. ఉద్యోగుల భద్రత కోసం
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour