Wednesday, 11 March 2020

బలరాం ఎంట్రీ..ఆమంచి అలక: ముగ్గూరూ వైసీపీలోనే: ప్రకాశంలో కొత్త సమీక \"రణం\"....!

చీరాల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ...టీడీపీ నుండి మరో కీలక నేత వైసీపీ బాట పట్టనున్నారు. ప్రస్తుతం టీడీపీ నుండి చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. ఆయన అధికా రికంగా వైసీపీలో చేరకపోయినా..ఇప్పటికే టీడీపీ నుండి వైసీపీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ..మద్దాలి గిరి తరహాలోనే వ్యవహరించే అవకాశం
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour