Sunday, 1 March 2020

బీజేపీకి కౌంటర్: ప్రశాంత్ కిషోర్‌కు మమతా బెనర్జీ భారీ ఆఫర్!

https://ift.tt/eA8V8J
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నట్లు టీఎంసీ వర్గాలు శనివారం ప్రకటించాయి.

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour