Thursday, 19 March 2020

దేశంలో 4కు చేరిన కరోనా మృతుల సంఖ్య: పంజాబ్‌లో తొలి మరణం

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వందలాది మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనాబారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో కరోనాబారినపడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ రాష్ట్రం బంగాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour