Wednesday, 18 March 2020

విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కరోనా పాజిటివ్: ఇరాన్‌లోనే అత్యధికం

న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలోని సుమారు 170 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మందికిపైగా కొవిడ్-19 సోకి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. భారతదేశంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఇలావుంటే, విదేశాల్లో ఉన్న భారతీయులు
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour