Sunday, 29 March 2020

కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్‌టైన్‌లోకి బీఎస్ఎఫ్‌ క్యాంపు

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్‌పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆ క్యాంపులోని 50 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఇద్దరు ఈ మాయదారి మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour