Tuesday, 24 March 2020

ఈ అర్ధరాత్రి నుంచి కంప్లీట్ లాక్‌డౌన్.. ప్రధాని మోదీ సంచలన పిలపు.. ఏప్రిల్ 14 వరకు అన్నీ బంద్..

కరోనా మహమ్మారి మన దేశంలో ఘోరకలి సృష్టించకముందే జాగరూకులై వ్యవహరిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించారు. మొత్తం 21 రోజులపాటు, అంటే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తితోనే ప్రజలంతా
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour