Tuesday, 24 March 2020

కరోనా డేంజర్ బెల్స్ : దేశంలో 10కి చేరిన మృతుల సంఖ్య.. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి పాజిటివ్ కేసు

దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 10కి పెరిగింది. ముంబైలో 65ఏళ్ల ఓ వ్యక్తి కరోనా బారినపడి మంగళవారం(మార్చి 24)న మృతి చెందాడు. మహారాష్ట్రలో ఇది మూడో కరోనా మృతి కావడం గమనార్హం. మృతుడు ఇటీవలే సౌదీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. కొద్దిరోజులకు అతనిలో జ్వరం,దగ్గు,శ్వాస సమస్యలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 20న అతన్ని ముంబైలోని
https://ift.tt/eA8V8J
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour