Thursday, 20 February 2020

తారాస్థాయికి వైసీపీలో వర్గపోరు: మంత్రి ముందే ఆ నేతపై చెప్పుతో దాడి

ఏపీ లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి .తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీలో గతంలో ఉన్న నాయకులకు ,ఇటీవల ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల్లో భాగంగా వైసిపిలో చేరిన టిడిపి నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక ఈ అంతర్గత కొట్లాట బహిరంగంగా దాడులు చేసుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2v0lZ3r

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour