Sunday, 23 February 2020

విషాదం: తుపాకీ మిస్‌ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్‌లో తుపాకులు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కిరణ్ కుమార్ అనే కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఎస్సై, తోటి కానిస్టేబుళ్లు హుటాహుటిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HNFBdT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour