ప్రముఖ బెంగాలీ నటుడు,తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్ పాల్(61) మంగళవారం(ఫిబ్రవరి 18)న ముంబైలో గుండెపోటుతో మృతి చెందారు.ఇటీవల ముంబైలోని కుమార్తె ఇంటికి వెళ్లిన తపస్.. మంగళవారం సాయంత్రం 4గంటలకు కోల్కతా తిరిగి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆయన్ను జుహులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bLQH0N
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment