Thursday, 27 February 2020

పాఠశాలలోకి ప్రవేశించిన చిరుతపులి: పరుగులు తీసిన విద్యార్థులు

లక్నో: అడవిలో ఉండాల్సిన ఓ చిరుత పులి పాఠశాల ఆవరణలోకి వచ్చింది. గమనించిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తలుపులు మూసివేసి తమను తాము కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిభిత్‌లో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో కాసేపు తిరిగి చిరుతపులి సమీపంలోని ఓ కుక్కపై దాడి చేసి, దాన్ని ఫిలిభిత్ టైగర్ రిజర్వులోని బారాహీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cclSma

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour