Wednesday, 19 February 2020

టీఆర్ఎస్ లో ఆ పదవుల పంచాయితీ .. గులాబీ బాస్ కు నేతల వినతి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అధికారాన్ని చేతబట్టి ఒక వెలుగు వెలుగుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ . తెలంగాణా రాష్ట్రంలో ఎదురు లేకుండా రాజకీయంగా ముందుకు సాగుతున్న గులాబీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. వరుస ఎన్నికలలో విజయం సాధించినా పార్టీ శ్రేణులు ఎందుకు అసంతృప్తితో ఉన్నాయి అంటే అందుకు కారణం లేకపోలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PapXxf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour